News

ల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఫిబ్రవరి 13న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.
సరస్వతి నది పుష్కరాలు మే 15న ప్రారంభమవుతాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రధాన కేంద్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ...
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో ...
CBSE SSC Result 2025 Out: CBSE SSC 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in లేదా locker.gov.in లో ...
రేవంత్ రెడ్డి ఓ సైకో.. ఎవరు చెప్పినా వినడు ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు సైకో లాగా - ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డిపై ...
శ్రీశైల మల్లికార్జున స్వామివారి భక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ జయంతి ఉత్సవాలు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఘనంగా జరిగాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆకులమ్మ తల్లి జాతర మే మాసంలో పౌర్ణమి రోజుల్లో ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు కాగడ ...
కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్యపేట ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఐదునెలల 16 రోజుల పసిపాపను తల్లి చంపేసింది. ఏమీ తెలియనట్టు ...
ఐపీఎల్ రీ స్టార్ట్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మరో మూడు మ్యాచ్‌లు ...
అది ఓ పాత పోలీస్ స్టేషన్. ఈ మధ్యే భవనాన్ని సుందరంగా మార్చారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్లి చూస్తే పోలీసులు కనిపించరు. పుస్తకాలే ...
Death Science: మరణం అనేది చాలా అంశాలకు ఎండ్ పాయింట్. మరణంతో అన్నీ ముగిసిపోతాయి. బంధాలు తెగిపోతాయి. ఈ ప్రపంచంతోనే సంబంధం ...
శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తజన సంద్రంలో ఘనంగా ముగిసింది. వేలాది మంది భక్తులు 8 కి.మీ. ప్రదక్షిణలో పాల్గొన్నారు.